News
హైదరాబాద్: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో భాగమైన 'బిర్లా ఓపస్ పెయింట్స్'.. ఈరోజు హైదరాబాద్లో తన బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియోను (కంపెనీ యాజమాన్యంలోని కంపెనీ ఆపరేటెడ్ ఎక్స్పీరియన్ ...
యానాం: స్థానిక కనకాలపేటకు చెందిన కాలా సుబ్రహ్మణ్యం (40) ఈ నెల 23న విద్యుత్ షాక్కు గురికాగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టురు వద్ద పనిచేసే అతను విద్యుత్ స్తంభం మారు ...
రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో ఆదివారం జరిగిన అవగాహన సదస్సుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించిందని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావ ...
● నడి రోడ్డుపై నరికి చంపిన ముఠా ● పరిస్థితి ఉద్రిక్తం ● పోలీసుల మోహరింపు ...
తిరుత్తణి: ఆంధ్రా నుంచి అద్దె కారులో మత్తు మాత్రలు తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని చైన్నె–తిరుపతి జాతీయ రహదారి పొన్పాడి చెక్పోస్టు వద్ద ఆదివారం వేకువ ...
తమిళసినిమా: నటుడు, నిర్మాత, దర్శకుడు, చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కలైపులి శేఖరన్ అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు శన ...
● నిబంధనల సడలింపు ● వార్షిక ఆదాయం రూ. 5 లక్షలుగా నిర్ణయం ...
తమిళసినిమా: సక్సెస్ క్రియేషన్స్ పతాకంపై పౌవులోస్ జార్జ్ నిర్మించిన అగమొళి విళిగళ్, సశీంద్ర కె.శంకర్ దర్శకత్వం వహించారు. ఈయన ప్రముఖ దర్శకుడు భరతన్ శిష్యుడు అన్నది గమనార్హం. నటుడు ఆదమ్ హాసన్, న ...
తమిళసినిమా: నామ్ తమిళర్ పార్టీ నేత సెంతమిళన్ సీమాన్ ప్రధానపాత్రను పోషిస్తున్న చిత్రానికి ఇంతకుముందు రజనీకాంత్ ...
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా అప్రకటిత కోతలు, లో ఓల్టేజ్ సమస్యలపై తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని సరి చేయాలని ...
తమిళసినిమా: ఎప్పుడైతే అవకాశాలు తగ్గుముఖం పడతాయో అప్పుడు మన హీరోయిన్ల దృష్టి పడేది బుల్లి తెరపైకే. అయితే ఇప్పుడు వెబ్ ప్రపంచంలోకి అన్నట్లుగా మారింది. ప్రస్తుతం నటి ప్రియాంక మోహన్ పరిస్థితి ఇదే. ఈ కన్ ...
కొరుక్కుపేట: తమిళనాడులోని తెలుగు ప్రజలను భయపెట్టే రీతిలో, సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకరంగా మాట్లాడుతున్న నామ్ తమిళర్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results