ఎల్‌ఆర్‌ఎస్‌ అమల్లో భాగంగా క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31లోగా ఫీజు చెల్లించిన ...
కొత్తగా కొలువుదీరిన దిల్లీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మిగిలిన ఆరుగురు మంత్రులూ కోటీశ్వరులేనని ఎన్నికల సమయంలో ...
బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో నటించిన ‘బాపు’ ఎలా ఉంది? తెలంగాణ గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్‌ పటేల్‌ నియామకానికి ఆమోదం తెలిపిన యూఎస్‌ సెనేట్‌ అమెరికా ప్రజలు గర్వించేలా ఎఫ్‌బీఐని ...
చేబ్రోలు మండలంలో మట్టి అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ...
తెలుగు భాష పరిరక్షణకు జిల్లాలో తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. అధికారులు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపాలని ...
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని పురపాలకసంఘాల్లో తాగునీటి ఎద్దడి ప్రమాదం ముంచుకొస్తోంది. నీటి నిల్వలు ఏప్రిల్‌ వరకే ...
రంజాన్‌ మాసం సందర్భంగా మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు, సముదాయాలు 24 గంటలూ తెరిచేందుకు అనుమతిస్తూ కార్మికశాఖ ...
చీరాల అర్బన్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి రోజున శ్రీశైలంలోని ఆలయంపై ఉన్న నవనందులను కలుపుతూ తెల్లని వస్త్రాన్ని చుట్టడంతో పాటు ...
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. దర్యాప్తు అధికారికి సహకరించాలని, ...
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతివనంలో వాన నీటిని ఒడిసిపట్టి రెండు భారీ కుంటల్లో నింపుతున్నారు. ఆ ...
దేశవ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకల అణచివేతకు తోడు పర్యావరణ విధ్వంసం పెరిగిపోతోందని, ఈ పరిస్థితుల్లో వచ్చేది ఉద్యమాల కాలమే అని ...