News
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సత్య సాయి మందిరంలో రాజ్యశ్యామల దేవి యజ్ఞమహోత్సవం నిర్వహించారు. ఈ యాగంలో నాగసాధువులు, సాధువులు, ...
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడే చెప్పాడు. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది.. రేవంత్ రెండేళ్ల పాలనలో మొత్తం ఉల్టా అయి భూముల ...
ఉపరితల ఆవర్తనంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు ...
హైదరాబాద్ మరియు తెలంగాణలోని పలు జిల్లాలకు అత్యవసర వాతావరణ హెచ్చరిక! సంగారెడ్డి, జనగాం, యాదాద్రి - భువనగిరి, నల్గొండ, ...
తెలంగాణలో RTE ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు వెనుకబడిన పిల్లలకు ఉచితంగా కేటాయించాలి. 2025-26 సంవత్సరానికి గిరిజన ...
How UPI apps Make Money: UPI యాప్లు Google Pay, PhonePe లాంటి వాటి ద్వారా ఆదాయం పొందే వ్యూహాలు: వాయిస్ స్పీకర్లు, స్క్రాచ్ ...
ఇటీవల తెలుగు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు ఈరోజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన F-7 BGI శిక్షణా జెట్ విమానం ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్స్టోన్ స్కూల్ మరియు కళాశాల క్యాంపస్లోకి, ముఖ్యంగా డయాబారి ప్రాంతంలో, మధ్యాహ్నం 1:30 గంటలకు, టేకాఫ్ అయిన క ...
జగన్ను జైల్లో పెట్టే ఉద్దేశ్యం తమకు లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతీకార రాజకీయాలను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు.
ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్న ముద్రగడను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. వర్షాభావం కారణంగా పంట దిగుబడులు తగ్గి, మార్కెట్లో సరఫరా తగ్గింది. వరంగల్ ...
హైదరాబాద్ మహానగరం భక్తి శ్రద్ధలతో సంప్రదాయ ఉత్సవమైన బోనాల వేడుకల్లో మునిగిపోయింది. ఈ వేడుకల సందర్భంగా అన్ని ప్రాంతాల్లో ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results