News

విజయవాడ: జమ్ముకశ్మీర్‌లో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపడం అత్యంత దుర్మార్గమని ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి, జనసేన ...
చిత్తూరు జిల్లాలో పండ్ల తోటల పెంపకం విస్తృతంగా సాగుతోంది. నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు ఉద్యాన శాఖ సబ్సిడీతో తొడుగులు ...
హైదరాబాద్‌: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్‌ ప్లాజా ...
విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిని స్పెషల్ వెల్నెస్ సెంటర్ గా మార్చారు. డాక్టర్ ఆనందరావు ప్రకారం, ఇక్కడ రోగులకు ...
26 మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడంతో ...
Universal Bachelor Movie Review : జేపీ నవీన్, శ్రావణి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకు ...
Gold Price: ఈ రోజు బంగారం ధర రూ.1000 కంటే ఎక్కువ తగ్గుదల నమోదైంది. నిన్నటి తగ్గుదలతో పోలిస్తే రూ.4,000 కంటే ఎక్కువ తగ్గింది.
ఈ సంఘటన అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీలో జరిగింది. గ్రామంలో 200 కుటుంబాలు ఉండగా, 60 కుటుంబాలకు ఇళ్లు లేవని ...
దేశం మొత్తం ఇప్పుడు ఒక్క అంశం గురించే మాట్లాడుకుంటోంది. అదే పహల్గామ్ ఉగ్రదాడి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక ...
సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వర వాడ కాలనీలో ఉన్న 300 ఏళ్ల పురాతన శివాలయం పూర్వ వైభవం తెచ్చారు. మహబూబ్ సాగర్ ...
జమ్మూ కశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ గీసిన చిత్రం ...
భూమిలో వస్తున్న మార్పులు చూసి.. సైంటిస్టులకు దిమ్మ తిరిగింది. సడెన్‌గా ఇలా ఎందుకు అవుతోందో వారికి అర్థం కాలేదు. వెంటనే ఇటీవల ...